కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత నంజుండన్ మృతి

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (10:54 IST)
ఇటీవలే కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డును కైవసం చేసుకున్న ప్రముఖ అనువాద సాహిత్యవేత్త డాక్టర్ జి.నంజుండన్ అనుమానాస్పదంగా మృతిచెందారు. ఆయన తన నివాసంలోనే విగతజీవిగా కనిపించారు. ఆయన వయసు 58 సంవత్సరాలు. 
 
నిజానికి ఆయన గుండెపోటుతో నాలుగు రోజుల క్రితమే మరణించివుంటాడని పోలీసులు భావిస్తున్నారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఆయన ఎలా మరణించారన్న విషయాన్ని విచారణ తర్వాత వెల్లడిస్తామని తెలిపారు.
 
కాగా, బెంగళూరులోని నాగదేవనహల్లిలో ఉన్న నివాసంలో కుళ్లిపోయిన స్థితిలో నంజుండన్ మృతదేహం కనిపించింది. బెంగళూరు వర్శిటీలో స్టాటిస్టిక్స్ లెక్చరర్‌గా పని చేస్తున్న ఆయన, గత కొన్ని రోజులుగా విధులకు గైర్హాజరయ్యారు. ఈ క్రమంలోఆయన్ను ఓ అసిస్టెంట్ చూసేందుకు రాగా, విషయం బయటపడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

తర్వాతి కథనం
Show comments