శబరిమల ఆలయం తెరుచుకున్నా.. రోజుకు ఐదువేల మందికే అనుమతి

Webdunia
గురువారం, 31 డిశెంబరు 2020 (10:18 IST)
శబరిమల ఆలయం తిరిగి తెరుచుకోనుంది. మకర జ్యోతి పూజల కోసం అయ్యప్ప ఆలయాన్ని అధికారులు తెరిచారు. బుధవారం సాయంత్రం ప్రత్యేక పూజలు చేసిన ఆలయ పూజారులు.. గురువారం ఉదయం నుంచి భక్తులను అనుమతించనున్నారు. ఈ మేరకు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు ప్రకటించింది. అయితే గతంలో మాదిరిగా రోజుకు వేల సంఖ్యలో భక్తులను అనుమతించడం కుదరదని.. కరోనా కారణంగా రోజుకు కేవలం 5వేల మంది భక్తులను మాత్రమే అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
 
అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులు కచ్చితంగా కరోనా నెగెటివ్‌ సర్టిఫికెట్‌ తీసుకురావాలని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు ప్రకటించింది. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని స్పష్టం చేసింది. మకరజ్యోతి పూజల్లో భాగంగా జనవరి 20 వరకు ఆలయం తెరిచే ఉంటుంది. జనవరి 14 మకరజ్యోతి దర్శనం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha, బోయ్ ఫ్రెండ్ రాజ్ నిడిమోరును కౌగలించుకుని సమంత రూత్ ప్రభు ఫోటో

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments