Webdunia - Bharat's app for daily news and videos

Install App

శబరిమల ఆలయం తెరుచుకున్నా.. రోజుకు ఐదువేల మందికే అనుమతి

Webdunia
గురువారం, 31 డిశెంబరు 2020 (10:18 IST)
శబరిమల ఆలయం తిరిగి తెరుచుకోనుంది. మకర జ్యోతి పూజల కోసం అయ్యప్ప ఆలయాన్ని అధికారులు తెరిచారు. బుధవారం సాయంత్రం ప్రత్యేక పూజలు చేసిన ఆలయ పూజారులు.. గురువారం ఉదయం నుంచి భక్తులను అనుమతించనున్నారు. ఈ మేరకు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు ప్రకటించింది. అయితే గతంలో మాదిరిగా రోజుకు వేల సంఖ్యలో భక్తులను అనుమతించడం కుదరదని.. కరోనా కారణంగా రోజుకు కేవలం 5వేల మంది భక్తులను మాత్రమే అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
 
అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులు కచ్చితంగా కరోనా నెగెటివ్‌ సర్టిఫికెట్‌ తీసుకురావాలని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు ప్రకటించింది. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని స్పష్టం చేసింది. మకరజ్యోతి పూజల్లో భాగంగా జనవరి 20 వరకు ఆలయం తెరిచే ఉంటుంది. జనవరి 14 మకరజ్యోతి దర్శనం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments