Webdunia - Bharat's app for daily news and videos

Install App

శబరిమలలో సంప్రోక్షణ చేపట్టింది..అందుకు కానేకాదు..

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (08:50 IST)
శబరిమలలో సంప్రోక్షణ చేపట్టింది..మహిళల ప్రవేశం కోసం కాదని ప్రధాన పూజారి కీలక నివేదికలో పేర్కొన్నారు. ఆలయం ఎన్నో రకాలుగా అపరిశుభ్రతకు లోనవుతుందని.. అనేక రకాలైన మలినాలు గర్భాలయంలోకి చేరుతుంటాయి. వాటిని తొలగించేందుకు ఇలాంటి సంప్రోక్షణలు జరుపుతుంటామని ప్రధాన పూజారి తెలిపారు. 
 
కేరళలోని సుప్రసిద్ధ అయ్యప్ప ఆలయంలోకి బిందు అమ్మణ్ణి, కనకదుర్గలు ప్రవేశించారు. గత నెలలో వీరి ప్రవేశానికి అనంతరం ఆలయ ప్రధాన పూజారి రాజీవరు, గర్భగుడి తలుపులు మూసివేసి, సంప్రోక్షణం జరిపిన సంగతి తెలిసిందే. ఈ చర్య సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఉందని బిందు అమ్మణ్ణి కోర్టును ఆశ్రయించింది.
 
దీనిపై వివరణ ఇవ్వాలని కేరళ సీఎం పినరయి విజయన్ ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డును ఆదేశించారు. జనవరి రెండో తేదీన జరిపిన సంప్రోక్షణ.. మహిళల ప్రవేశానికి విరుద్ధంగా కాదని ప్రధాన పూజారి ఆ నివేదికలో వెల్లడించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ చిత్రం డకాయిట్ - ఏక్ ప్రేమ్ కథ

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం