Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌ ఇస్లామ్‌ దేశమవుతుందా?: ఆర్‌ఎస్‌ఎస్‌ ఆందోళన

Webdunia
ఆదివారం, 30 ఆగస్టు 2015 (10:34 IST)
భారత్ ఇస్లామ్ దేశమవుతుందా అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల వెల్లడైన జనాభా గణనలో ముస్లింల సంఖ్య పెరిగినట్టు తేలింది. దీనిపై ఆర్ఎస్ఎస్ తన ఇంగ్లీషు పత్రిక ఆర్గనైజర్‌ తాజా సంచికలో మతపరమైన జనాభా లెక్కలపై సంపాదకీయాన్ని ప్రచురించింది.
 
సిక్కులు, బౌద్ధుల జనాభా తగ్గడంపై ఆర్‌ఎస్‌ఎస్‌ ఆందోళన వ్యక్తంచేసింది. దేశీయ మతస్థుల సంఖ్య తగ్గినప్పుడల్లా వేర్పాటు ధోరణులు పెచ్చరిల్లుతాయనీ, వీటిని సరిచేసేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ఎస్ తన సంపాదకీయంలో సూచించింది. 
 
ఇంకోవైపు... హిందువులు పిల్లల సంఖ్యను పెంచాలని శివసేన పిలుపునిచ్చింది. ఐదుగురు పిల్లలు ఉన్న.. కనే తల్లిదండ్రులకు రూ.5 లక్షలు బహుమతి ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం ప్రతి ఒక్క హిందువు సహకరించాలని పిలుపునిచ్చింది.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments