Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్లకుబేరులకు ప్రధాని మోదీ షాక్... రూ.500, రూ.1000 నోట్లు రద్దు

నల్లకుబేరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేరుకోలేని షాకిచ్చారు. నల్లధనం అరికట్టేందుకు చేపట్టిన కఠిన చర్యల్లో భాగంగా ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ రద్దు మంగళవారం అర్థరాత్రి నుంచే అమల్లోకి వస్తాయని త

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2016 (20:41 IST)
నల్లకుబేరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేరుకోలేని షాకిచ్చారు. నల్లధనం అరికట్టేందుకు చేపట్టిన కఠిన చర్యల్లో భాగంగా ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ రద్దు మంగళవారం అర్థరాత్రి నుంచే అమల్లోకి వస్తాయని తెలిపారు. 
 
మంగళవారం జాతినుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక ప్రసంగం చేశారు. ఇందులో ఆయన నల్లధనం అరికట్టేందుకు చేపట్టిన చర్యలను వివరించారు. ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అదేసమయంలో మన వద్ద ఉన్న నోట్లను డిసెంబర్ 31వ తేదీలోపు బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డిపాజిట్ చేసుకోవచ్చని, వీటికి ఎలాంటి అదనపు రుసుంలు వసూలు చేయరని చెప్పారు. 
 
ఈ డబ్బులను బ్యాంకుల్లో జమ చేసే సమయంలో తమ గుర్తింపు కార్డును విధిగా చూపించాల్సి ఉంటుందని ఆయన ప్రకటించారు. అలాగే, బ్యాంకుల నుంచి ఒక రోజుకు రూ.10 వేలకు మించి, వారానికి రూ.20 వేలకు మించి డబ్బులు డ్రా చేయడానికి వీల్లేదని చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments