Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొబైల్ ఫోన్ చోరీకి శిక్షణ - నెలకు రూ.25 వేల వేతనం... ఎక్కడ?

ఠాగూర్
బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (11:44 IST)
మొబైల్ ఫోన్ చోరీకి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అంతేనా.. నెలకు రూ.25 వేతనం కూడా ఇస్తారు. ఈ మొబైల్ చోరీలో పెద్దగా అనుభవం లేకపోయినప్పటికీ 45 రోజుల పాటు వారే శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత రద్దీ ప్రాంతాలను చూసుకుని మొబైల్స్ దొంగతనం చేసి ఇస్తే చాలు.. నెలకు రూ.25 వేలు చొప్పున వేతనం అందిస్తారు. ఈ మొబైల్ చోరీలకు శిక్షణ ఇచ్చేది.. ఎక్కడో కాదు.. సాక్షాత్ దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రం గుజరాత్‌లో ఇస్తున్నారు. ఈ దందా గత కొంతకాలంగా యధేచ్చగా సాగుతుండగా, అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇద్దు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ షాకింగ్ విషయం వెలుగు చూసింది. 
 
చోరీ చేసిన మొబైల్స్‌ను ముఠా నిర్వాహకులు అన్‌లాక్ చేసి బంగ్లాదేశ్, నేపాల్ పంపి సొమ్ము చేసుకుంటారు. నిందితులను సూరత్‌కు అవినాశ్ మహతో (19), శ్యామ్ కుర్మి (26)గా గుర్తించారు. వారి నుంచి రూ.58 మొబైల్స్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 29 ఐఫోన్లు, 9 వన్ ప్లస్ ఫోన్లు ఉన్నాయి. వీటి విలువ రూ.20 లక్షలు పైమాటేనని పోలీసులు తెలిపారు. కాగా, ఈ నిందితులు అవినాశ్, శ్యామ్ ఇద్దరూ జార్ఖండ్ రాష్ట్రంలో కూలీలుగా పనిచేస్తున్నారు. కాగా, ఈ చోరులు అహ్మదాబాద్, గాంధీ నగర్, వడోదర, ఆనంద్, రాజ్‌కోట్ వంటి ప్రాంతాల్లో మొబైల్స్ దొంగతనం చేసేవారని, ఇందుకు సంబంధించి 19 ఫిర్యాదులు అందినట్టు పోలీసులు విచారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments