Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైన గురువు పార్థివదేహాన్ని వేలంలో రూ.11 కోట్లకు దక్కించుకుని అంత్యక్రియలు

తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ రాజకీయాల్లోకి రానున్నారని ఆయన ఫ్యాన్స్ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. రజనీకాంత్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్ ఒకటొచ్చింది. తాజాగా రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ, రజనీ పొలిటికల్ ఎం

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (09:30 IST)
ముంబైలో ఓ జైన గురువు పార్థివదేహాన్ని వేలం పాటలో రూ.11 కోట్లకు ఇద్దరు వ్యక్తులు దక్కించుకుని అంత్యక్రియలు నిర్వహించిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... తపగచ్ఛ జాతి గురువు ప్రేమ్‌సుర్జీస్వజీ (97) ఆదివారం ఉదయం ముంబైలోని సైఫీ ఆస్పత్రిలో మృతిచెందారు. 
 
ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు వాల్వేశ్వర్‌ ప్రాంతంలోని బాబు పన్నాలాల్‌ జైన దేవాలయంలో వేలంపాట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జైనమతానికి చెందిన ఓ వైద్యుడు, ఓ నిర్మాణ సంస్థ అధినేత, మరో ముగ్గురు ప్రముఖ వ్యాపారులు మొత్తం రూ.11,11,11,111కు సొంతం చేసుకున్నారు. 
 
ఈ నగదులో కొంత మొత్తాన్ని ధార్మిక, సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామన్నారు. అనంతరం నాలుగు వెండి కుండల్లో నీళ్లు నింపి ప్రేమ్‌సుర్జీస్వజీ పార్థివదేహాన్ని ఉంచి అంతిమయాత్ర నిర్వహించారు. ఆయన మృతదేహాన్ని 300 కిలోల గంధపు చెక్కలతో ఖననం చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments