Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోటి రూపాయలను చెట్టుపై దాచారు.. ఎక్కడో తెలుసా?

Webdunia
బుధవారం, 3 మే 2023 (14:47 IST)
కర్ణాటకలోని మైసూర్‌లోని పుత్తూరు కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ కుమార్ రాయ్ సోదరుడు సుబ్రమణ్య రాయ్ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ కోటి రూపాయలను స్వాధీనం చేసుకుంది. బుధవారం నిర్వహించిన సోదాల్లో చెట్టుపై పెట్టెలో దాచిన నగదును గుర్తించారు.
 
ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో ఇటీవలి వారాల్లో ఐటీ శాఖ వరుస దాడులు చేస్తోంది. అదనంగా, బెంగళూరు పోలీసులు ఏప్రిల్ 13న సిటీ మార్కెట్ సమీపంలో ఆటోలో కోటి రూపాయల లెక్కలో చూపని నగదును తీసుకువెళ్తున్న ఇద్దరు వ్యక్తులను కూడా పట్టుకున్నారు.
 
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) అమలులో ఉన్నందున, సరైన పత్రాలు లేకుండా పెద్ద మొత్తంలో నగదు తరలించడంపై నిషేధం విధించడం జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments