Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలుకు - ఫ్లాట్‌ఫామ్ ‌మధ్య పడిన యువతి.. మెరుపువేగంతో స్పందించిన కానిస్టేబుల్... (వీడియో)

ఠాగూర్
బుధవారం, 2 జులై 2025 (11:22 IST)
ఫ్లాట్ ఫామ్ నుంచి కదిలిన రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ యువతి.. పట్టుకోల్పోయి రైలుకు, ఫ్లాట్ ఫామ్‌ మధ్యలో పడిపోయింది. ఆ యువతిని ఓ కానిస్టేబుల్ మెరుపు వేగంతో స్పందించి రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్ రైల్వే స్టేషన్ వద్ద జరిగింది. ఈ స్టేషనులో కదులుతున్న రైలులోకి ఓ యువతి పరుగెత్తుకుంటూ వచ్చి ఎక్కేందుకు ప్రయత్నించింది. అయితే, ఆ యువతి బోగీలోకి ఎక్కే సమయంలో కాలు జారడంతో పట్టుకోల్పోయి, కిందపడిపోయింది. 
 
దీంతో ఆ యువతిని పోలీస్ కానిస్టేబుల్ మెరుపు వేగంతో స్పందించి రక్షించడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఆ  కానిస్టేబుల్‌ను ఇతర రైల్వే ప్రయాణికులతో పాటు వీడియోను చూసిన నెటిజన్లు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veeramallu: ఈసారి డేట్ మారదు, ఇండస్ట్రీ రికార్డులు మారతాయి : దర్శకుడు జ్యోతికృష్ణ

Mahesh Babu: ఏ మాయ చేసావేలో మహేష్ బాబు నటించివుంటే ఎలా వుంటుంది?

Tamannaah: విజయ్‌తో బ్రేకప్ తర్వాత హ్యాపీగా వున్న తమన్నా.. ఫోటోలు వైరల్

Fish Venkat: ఫిష్​ వెంకట్​ మళ్ళీ అనారోగ్యంతో వెంటిలేటర్ పై చికిత్స !

HariHara : పులుల్ని వేటాడే బెబ్బులిగా హరిహరవీరమల్లు ట్రైలర్ ఆకట్టుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments