Webdunia - Bharat's app for daily news and videos

Install App

కవిత బెయిల్ పిటిషన్- తీర్పును రిజర్వ్ చేసిన అవెన్యూ కోర్టు

సెల్వి
బుధవారం, 24 ఏప్రియల్ 2024 (20:53 IST)
మద్యం పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. కవిత బెయిల్ పిటిషన్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మే 2న తన నిర్ణయాన్ని వెలువరించనుంది.
 
అయితే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మే 6న తన తీర్పును వెలువరించనుంది. విచారణ సందర్భంగా, న్యాయస్థానం ముందు విస్తృత వాదనలు వినిపించాయి దర్యాప్తు సంస్థలు.
 
బెయిల్ మంజూరుకు వ్యతిరేకంగా ఇడి తరపు న్యాయవాది దాదాపు రెండు గంటల పాటు వాదించారు. కవిత తరపు డిఫెన్స్ లాయర్లు ఏప్రిల్ 26లోగా రీజయిండర్ దాఖలు చేయాలని భావిస్తున్నారు. అక్రమ అరెస్టు వాదనల్లో ఎటువంటి మెరిట్ లేదని, మద్యం కేసులో తమ వైఖరిని సమర్థించేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని ఏజెన్సీలు వాదించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రియల్ లవ్ కోరుకునే మిస్టర్ రోమియో టీజర్ లాంచ్ చేసిన శ్రియా శరణ్

Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమా మార్కెట్ పడిపోయిందా?

Chiru: ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా చిరంజీవి చిత్రం మన శివశంకరప్రసాద్ పండగకు వస్తున్నారు

Parada Review: అనుపమా పరమేశ్వరన్‌ పరదా మెప్పించిందా లేదా - పరదా రివ్యూ

సినీ కార్మికులకు వేతనాలు పెంపు.. సీఎం రేవంత్‌కు చిరు థ్యాంక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

తర్వాతి కథనం
Show comments