Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లల్ని గదిలో బంధించి... భర్తను పొడిచి... భార్యపై గ్యాంగ్ రేప్

Webdunia
శనివారం, 20 సెప్టెంబరు 2014 (18:56 IST)
రాజస్థాన్ లోని విలాసవంతమైన వైశాలి నగర్ ప్రాంతంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. దోపిడీ కోసం వచ్చిన దొంగలు ఓ ఇంట్లోకి చొరబడి బీభత్సం సృష్టించారు. వంటగది కిటికీకి ఉండే గ్రిల్ ను పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు అక్కడున్న వృద్ధుడిని తాడుతో కట్టేశారు. ఆ తర్వాత పిల్లలను కత్తితో బెదిరించి గదిలో పెట్టి తాళం వేసి వారి తండ్రిని కత్తితో 9 చోట్ల పొడిచారు. 
 
ఆ కత్తిపోట్లకు అతడు స్పృహ కోల్పోయాడు. అతడిక లేవడని నిర్థారించుకున్న దొంగలు అతడి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడుతూ దోపిడీ చేశారు. ఇంట్లో 10 వేలు నగదు, 150 గ్రాముల బంగారం దోచుకుని పారిపోయారు. ఆ తర్వాత ఇరుగుపొరుగువారు బాధితుల ఆర్తనాదాలు విని వచ్చి చూసి కత్తిపోట్లకు గురైన వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?