Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగుతున్న బంగారం ధర

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2020 (08:06 IST)
బంగారం ధర తగ్గినట్టే తగ్గి క్రమంగా మళ్లీ పెరుగుతోంది. ఆగస్టులో అత్యధికంగా రూ.56 వేల మార్కును దాటిన బంగారం ధర క్రమంగా తగ్గుతూ వచ్చి ప్రస్తుతం పసిడి ధరలు ఊగిసలాట ధోరణి కనబరుస్తూ కొద్దికొద్దిగా పెరుగుతున్నాయి.

మంగళవారం బంగారం ధర 454 రూపాయలు పెరిగి రూ. 51,879 కు చేరింది. ఇక కిలో వెండి 117 రూపాయలు భారమై 62,058 రూపాయలకు పెరిగింది.

అంతకుముందు ట్రేడ్‌లో వెండి ధర కిలో రూ .62,376 నుంచి రూ .751 పెరిగి 63,127 రూపాయలకు చేరుకుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గడం వల్లే ఢిల్లీలో 24 క్యారెట్ల స్పాట్‌ బంగారం ధర 454 రూపాయలు పెరిగింది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఔన్స్‌కు 1910 డాలర్లకు తగ్గాయి.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments