Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే నెలలో ఫ్రీడం-251 స్మార్ట్ ఫోన్లు డెలివరీ చేయనున్న రింగింగ్ బెల్స్!

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2016 (17:21 IST)
వివాదాల సుడిగుండంలో చిక్కున్న రింగింగ్ బెల్స్... ప్రకటించినట్టుగా స్మార్ట్ ఫోన్లను డెలివరీ చేయనుంది. ఇందుకోసం 30 వేల ఫోన్లను సిద్ధం చేసింది. అయితే, తొలి విడతగా చెల్లించిన కస్టమర్లకు (ఆన్‌లైన్ పేమెంట్) మాత్రమే ఈ ఫోన్‌ను డెలివరీ చేసే అవకాశం ఉంది. ఆపై బుక్ చేసుకున్న వారికి ఇప్పటికి ఎవరకు ఎలాంటి సమాచారం చేరవేయలేదు. దీంతో ముందు బుక్ చేసుకున్న వారు మాత్రం మే నెలలో ఫ్రీడం 251 స్మార్ట్ ఫోనును అందుకునే అవకాశం ఉంది. ఈ వార్తలే నిజమైతే వీరంతా లక్కీ కస్టమర్లుగా చెప్పొచ్చు. 
 
అతి తక్కువ ధరకే అందజేయనున్న నాలుగో తరం (4జీ) మొబైల్ హ్యాండ్‌సెట్‌ ధర వాస్తవానికి రూ.2999. కానీ, మేకిన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా ఈ ఫోన్‌ను ఫ్రీడం 251 పేరుతో అందజేయనుంది. అదేసమయంలో ఆ కంపెనీ మెడపై కత్తి వేలాడుతోంది. ఆ కంపెనీ ప్రకటించినట్టుగా నిర్ణీత గడువులోగా 30 వేల ఫోన్ సెట్లను డెలివరీ చేయకుంటే తగిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించిన విషయం తెల్సిందే. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments