Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖానికి మాస్క్.. హాస్టల్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి

Webdunia
సోమవారం, 14 జనవరి 2019 (14:09 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో ఓ పరిశోధక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ముఖానికి మాస్క్ ధరించి, హాస్టల్ గదిలోని ఫ్యానుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ యూనివర్శిటీలో మైక్రోబయాలజీ విభాగంలో పరిశోధక విద్యార్థిగా సుకన్య పొడార్ (26) అనే యువతి చదువుతోంది. ఈమె ముఖానికి నల్ల మాస్క్ ధరించి హాస్టల్ గదిలోని ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్ గది తాళాలు పగులగొట్టి ఆమెను ఆస్పత్రికి తరలించారు. 
 
అయితే, సుకన్య అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ పరిశోధక విద్యార్థిని ముఖానికి నల్ల మాస్క్ ధరించి ఉండటంపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. పైగా, సుకన్య... పరిశోధన చేస్తూనే ఓ కాలేజీలో పార్ట్‌టైమ్ టీచర్‌గా పని చేస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యా? హత్యా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments