Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదుగురు పిల్లలు కలిగిన హిందూ కుటుంబానికి రూ. 2 లక్షలు అవార్డు: శివసేన వెల్లడి

Webdunia
శనివారం, 29 ఆగస్టు 2015 (15:40 IST)
దేశంలో నానాటికి తగ్గిపోతున్న హిందువుల జనాభాను పెంచే దిశగా శివసేన సంస్థ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఐదుగురు పిల్లలను కలిగిన ప్రతి హిందూ కుటుంబానికి రెండు లక్షల రూపాయలను అవార్డుగా అందించనున్నట్టు ప్రకటించింది. ఈ విషయం గురించి శివసేన రాష్ట్ర అధ్యక్షురాలు వీను లావణ్య శుక్రవారం రోజు విలేకర్లతో మాట్లాడుతూ.. ఇటీవల దేశ జనాభాలో లెక్కల్లో హిందువుల సంఖ్య ఘననీయంగా తగ్గిందని తెలియడంతో ఈ కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టినట్టు తెలిపింది.
 
ఈ పథకలంలో భాగంగా 2010 నుంచి 2015 సంవత్సరాల కాలంలో ఐదుగురు పిల్లలను కలిగి ఉన్న తల్లిదండ్రులు, పిల్లల బర్త్ సర్టిఫికేట్‌లను మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాలలో సమర్పించి అవార్డును పొందవచ్చునని తెలిపారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments