మరికొద్ది రోజుల్లో రుతుపవనాలు... వేడి గాలులు తప్పవండోయ్

సెల్వి
మంగళవారం, 28 మే 2024 (10:09 IST)
మరికొద్ది రోజుల్లో రుతుపవనాలు ప్రారంభం కానుండగా, దేశవ్యాప్తంగా వేడిగాలులు వీస్తాయని ఐఎండీ సోమవారం తెలిపింది. ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర మాట్లాడుతూ మే 30 నుండి భారతదేశం అంతటా హీట్ వేవ్ తగ్గుతుందని, రాబోయే మూడు రోజుల్లో వాయువ్య భారతదేశంలో తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని హెచ్చరించారు. 
 
కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు పెరగడంతో ఢిల్లీ, రాజస్థాన్‌లలో వాతావరణ శాఖ ముందుగా హెచ్చరికలు జారీ చేసింది. రాజస్థాన్‌లో మండుతున్న వేడిగాలుల పరిస్థితులు కొనసాగుతున్నాయి. 
 
చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45- 49 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉన్నాయి. వేడిగాలుల మధ్య, ప్రజలు అవసరమైనప్పుడు మాత్రమే బయటకు రావాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments