Webdunia - Bharat's app for daily news and videos

Install App

భగత్ సింగ్ నాటకం కోసం రిహార్సల్ : ఉరి బిగించుకుని బాలుడి మృతి

Webdunia
శనివారం, 31 జులై 2021 (15:45 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. భగత్ సింగ్ నాటకం కోసం రిహాల్స్ చేస్తుండగా జరిగిన అపశృతి కారణంగా ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం భ‌గ‌త్ సింగ్ నాట‌కం ప్ర‌ద‌ర్శించేందుకు యూపీలోని బ‌దౌన్ జిల్లా బ‌బ‌త్ గ్రామంలో కొందరు విద్యార్థులంతా కలిసి రిహార్సల్ చేపట్టారు. భూరే సింగ్ కుమారుడైన శివ‌రామ్ ఇత‌ర పిల్ల‌ల‌తో క‌లిసి రిహార్స‌ల్స్ చేస్తూ భ‌గ‌త్ సింగ్ ఉరితీత సీన్‌ను ప్ర‌ద‌ర్శించేందుకు శివం త‌న మెడ‌చుట్టూ ఉచ్చు బిగించుకున్నాడు.
 
తాను నిలుచున్న స్టూల్ ప‌డిపోవ‌డంతో ఉరిబిగుసుకుని బాలుడు మ‌ర‌ణించాడని స్ధానికులు తెలిపారు. దీంతో భ‌యానికి గురైన పిల్ల‌లు సాయం కోసం కేక‌లు వేయ‌గా అక్క‌డికి చేరుకున్న స్ధానికులు శివంను కింద‌కు దింపి ఉచ్చును తొల‌గించ‌గా బాలుడు అప్ప‌టికే మ‌ర‌ణించాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశామ‌ని జిల్లా ఎస్పీ సంక‌ల్స్ శ‌ర్మ వెల్ల‌డించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పరువు రెండో సీజన్ కోసం ఎదురుచూస్తున్నా: మెగాస్టార్ చిరంజీవి

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో శ్రీరెడ్డి పెళ్లి.. రెండేళ్ల సహజీవనం తర్వాత?

‘కల్కి 2898 AD’ కాశీ, కాంప్లెక్స్‌, శంబాలా అనే త్రీ వరల్డ్స్ మధ్య నడిచే కథ : డైరెక్టర్ నాగ్ అశ్విన్

వరుణ్ తేజ్ మట్కా న్యూ లెన్తీ షెడ్యూల్ హైదరాబాద్ RFCలో ప్రారంభం

అహో! విక్రమార్క' అంటూ హీరోగా వస్తున్న దేవ్ గిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

సహజసిద్ధంగా మధుమేహాన్ని నియంత్రించే మార్గాలు ఇవే

బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బాదం పిసిన్‌ను మహిళలు ఎందుకు తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments