Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చురీలో ఎలుకలు.. శవం కన్ను తినేశాయి.. ఎక్కడ?

Webdunia
శనివారం, 21 జనవరి 2023 (16:15 IST)
ఎలుకలు ఇంట్లో వుంటూనే నానా హంగామా చేస్తాయి. అదీ మార్చురీలో వుంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఎన్నో దారుణాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఇలాంటి దారుణం చోటుచేసుకుంది.  
 
వివరాల్లోకి వెళితే.. ఎంపీలోని సాగర్ జిల్లా ఆస్పత్రిలో సిబ్బంది ఇటీవల ఓ శవాన్ని మార్చురీలో భద్రపరిచారు. అయితే మరుసటి రోజు ఇదే శవాన్ని సిబ్బంది పరిశీలించగా కన్ను పూర్తిగా దెబ్బతినింది. దీనిని గమనించిన సిబ్బంది వెంటనే వైద్యులకు తెలియజేశారు. 
 
శవం కన్ను ఎలుకలు తినేశాయని అధికారులు, వైద్యులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీసీటీవీ కెమెరాలను  పరిశీలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments