Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చురీలో ఎలుకలు.. శవం కన్ను తినేశాయి.. ఎక్కడ?

Webdunia
శనివారం, 21 జనవరి 2023 (16:15 IST)
ఎలుకలు ఇంట్లో వుంటూనే నానా హంగామా చేస్తాయి. అదీ మార్చురీలో వుంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఎన్నో దారుణాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఇలాంటి దారుణం చోటుచేసుకుంది.  
 
వివరాల్లోకి వెళితే.. ఎంపీలోని సాగర్ జిల్లా ఆస్పత్రిలో సిబ్బంది ఇటీవల ఓ శవాన్ని మార్చురీలో భద్రపరిచారు. అయితే మరుసటి రోజు ఇదే శవాన్ని సిబ్బంది పరిశీలించగా కన్ను పూర్తిగా దెబ్బతినింది. దీనిని గమనించిన సిబ్బంది వెంటనే వైద్యులకు తెలియజేశారు. 
 
శవం కన్ను ఎలుకలు తినేశాయని అధికారులు, వైద్యులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీసీటీవీ కెమెరాలను  పరిశీలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments