Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీ ''రత్న భండార్'' మారు తాళాలు దొరికాయోచ్..

సుప్రసిద్ధ పూరీ జగన్నాథుని ఆలయంలో ఏప్రిల్ 4వ తేదీన దేవాలయ ఖజానాలోపలి ఛాంబర్ల తాళాలు పోయాయని అధికారులు ప్రకటించారు. ఆ తాళాలు ఎలా మాయమయ్యాయనే దానిపై పెద్ద చర్చే సాగింది. ఈ నేపథ్యంలో గురువారం నాడు గోధుమ

Webdunia
శుక్రవారం, 15 జూన్ 2018 (16:01 IST)
సుప్రసిద్ధ పూరీ జగన్నాథుని ఆలయంలో ఏప్రిల్ 4వ తేదీన దేవాలయ ఖజానాలోపలి ఛాంబర్ల తాళాలు పోయాయని అధికారులు ప్రకటించారు. ఆ తాళాలు ఎలా మాయమయ్యాయనే దానిపై పెద్ద చర్చే సాగింది.

ఈ నేపథ్యంలో గురువారం నాడు గోధుమ రంగులో వున్న ఓ సీల్డ్ కవర్లో డూప్లికేట్ కీస్ బయటపడ్డాయి. ఈ మేరకు పూరీ ఆలయంలో వున్న వెల కట్టలేని ఖజానా గదులకు సంబంధించిన తాళాలు దొరికాయని.. కలెక్టర్ అరవింద్ అగర్వాల్ ప్రకటించారు.
 
తాళాలు తిరిగి లభించడం నిజంగా దేవుడి అద్భుతమేనన్నారు. తాళాల కోసం వెతుకుతూ వుంటే ''రత్న భండార్''కు సంబంధించిన మారు తాళాలు లభించాయని అగర్వాల్ మీడియాతో తెలిపారు. ఎంత వెతికినా తాళాలు కనిపించలేదు. దేవుడిపైనే భారం వేసి తాళాలు వెతకడం మొదలెట్టాం అంతే.. తాళం చెవులు కనిపించాయని.. అరవింద్ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments