Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీ ''రత్న భండార్'' మారు తాళాలు దొరికాయోచ్..

సుప్రసిద్ధ పూరీ జగన్నాథుని ఆలయంలో ఏప్రిల్ 4వ తేదీన దేవాలయ ఖజానాలోపలి ఛాంబర్ల తాళాలు పోయాయని అధికారులు ప్రకటించారు. ఆ తాళాలు ఎలా మాయమయ్యాయనే దానిపై పెద్ద చర్చే సాగింది. ఈ నేపథ్యంలో గురువారం నాడు గోధుమ

Webdunia
శుక్రవారం, 15 జూన్ 2018 (16:01 IST)
సుప్రసిద్ధ పూరీ జగన్నాథుని ఆలయంలో ఏప్రిల్ 4వ తేదీన దేవాలయ ఖజానాలోపలి ఛాంబర్ల తాళాలు పోయాయని అధికారులు ప్రకటించారు. ఆ తాళాలు ఎలా మాయమయ్యాయనే దానిపై పెద్ద చర్చే సాగింది.

ఈ నేపథ్యంలో గురువారం నాడు గోధుమ రంగులో వున్న ఓ సీల్డ్ కవర్లో డూప్లికేట్ కీస్ బయటపడ్డాయి. ఈ మేరకు పూరీ ఆలయంలో వున్న వెల కట్టలేని ఖజానా గదులకు సంబంధించిన తాళాలు దొరికాయని.. కలెక్టర్ అరవింద్ అగర్వాల్ ప్రకటించారు.
 
తాళాలు తిరిగి లభించడం నిజంగా దేవుడి అద్భుతమేనన్నారు. తాళాల కోసం వెతుకుతూ వుంటే ''రత్న భండార్''కు సంబంధించిన మారు తాళాలు లభించాయని అగర్వాల్ మీడియాతో తెలిపారు. ఎంత వెతికినా తాళాలు కనిపించలేదు. దేవుడిపైనే భారం వేసి తాళాలు వెతకడం మొదలెట్టాం అంతే.. తాళం చెవులు కనిపించాయని.. అరవింద్ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments