Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేప్ కేసు విత్‌డ్రా చేసుకోలేదనీ కాల్చిపారేశారు... ఎక్కడ?

Webdunia
శనివారం, 19 జనవరి 2019 (12:53 IST)
తనపై పెట్టిన రేప్ కేసును ఉపసంహరించుకోలేదని అత్యాచార బాధితురాలిని ఓ నిందితుడు కాల్చిచంపాడు. ఈ దారుణం గుర్గావ్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ గుర్గావ్‌కు చెందిన ఓ మహిళ పోషణ నిమిత్తం ఓ నైట్ క్లబ్‌లో డ్యాన్సర్‌గా పని చేస్తోంది. ఇదే క్లబ్‌లో సందీప్ కుమార్ అనే వ్యక్తి బౌన్సర్‌గా పని చేస్తున్నాడు. 
 
ఆ మహిళా డ్యాన్సర్‌పై కన్నేసిన సందీప్.. గత 2017 మార్చి నెలలో అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధిత మహిళ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు నిందితుడుని అరెస్టు చేశారు. ఈ కేసు విచారణలో ఉండగా, నిందితుడు బెయిల్‌పై విడుదలయ్యాడు. 
 
ఈ క్రమంలో స్టేట్‌మెంట్‌ రికార్డు నిమిత్తం మహిళ శుక్రవారం కోర్టుకు వచ్చి ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత కొన్ని గంటల్లో ఇంటికి వెళ్లిన సందీప్.. ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లి కేసును ఉపసంహరించుకోవాల్సిందిగా బలవంతం చేశాడు. దీనికి ఆమె ససేమిరా అనడంతో తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో ఆమెను అక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments