Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రమ సంబంధాన్ని వద్దన్నాడనీ భర్తను పత్తిచేనులోకి తీసుకెళ్లి అడ్డంగా నరికేసిన భార్య..

Webdunia
శనివారం, 6 నవంబరు 2021 (14:55 IST)
తన ప్రియుడితో కొనసాగిస్తున్న అక్రమ సంబంధాన్ని మానుకోవాలంటూ హితవు పలికడమే కాకుండా అడ్డుగా ఉన్నాడని భావిన ఓ భార్య అత్యంత కిరాతక చర్యకు పాల్పడింది. భర్తను పత్తి చేనులోకి తీసుకెళ్లి ప్రియుడి సాయంతో అడ్డంగా నరికేసింది. ఈ దారుణం రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం చన్గోముల్ గ్రామంలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానిక ఎస్ఐ చెప్పిన వివరాల ప్రకారం.. గ్రామాకి చెందిన ఎరుకల వెంకటయ్య(30), మాధవి(26) దంపతులు. కొంతకాలంగా అదేగ్రామానికి చెందిన శేఖర్‌తో మాధవి అక్రమసంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసి వెంకటయ్య పలు మార్లు భార్య మాధవిని హెచ్చిరించాడు. అయినా ఆమె భర్త మాటను పెడచెవిన పెట్టింది. 
 
తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తెలిసి భర్తను అడ్డు తొలగించుకోవాలని మాధవి, శేఖర్లు భావించారు. ఈ క్రమంలోనే వెంకటయ్యను కిరాతంగా హత్య చేశారు. గ్రామానికి సమీపంలో ఉన్న పత్తి చేనులో వెంకటయ్యను చంపేశారు. వెంటకయ్య కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు వివారాలు సేకరిచారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments