Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామాలయం.. పర్యాటకుల తాకిడి.. యూపీకి భారీ ఆదాయం

సెల్వి
మంగళవారం, 23 జనవరి 2024 (09:50 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 22, సోమవారం నాడు అయోధ్యలో రామమందిరాన్ని అధికారికంగా ప్రారంభించిన తర్వాత, పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విస్తృత ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రానికి పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందనే అంచనా మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేస్తోంది. 
 
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన రామాలయం-పర్యాటక కార్యక్రమాల వల్ల 2025 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు అదనంగా రూ. 25,000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. రామాలయం ప్రారంభోత్సవం వల్ల రాష్ట్రానికి ఏటా గణనీయమైన సంఖ్యలో పర్యాటకులు వస్తారని జెఫరీస్ నివేదిక సూచిస్తుంది.
 
ఫలితంగా అయోధ్య గణనీయంగా అభివృద్ధి చెందే అవకాశం వుందని తెలుస్తోంది. వ్యాపార కేంద్రాల సంఖ్య పెరిగే ఛాన్సుందని ఆర్థిక పండితులు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ఆధ్యాత్మిక సంస్థలు, పర్యాటక ప్రదేశాలతో పోల్చి చూస్తే, అయోధ్యను సందర్శిస్తున్న పర్యాటకుల సంఖ్య అత్యధిక సంఖ్యలో వుంటుందని అంచనా వేయడం జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Emraan Hashmi: పవన్ కళ్యాణ్ ఓజీ నుండి థమన్ స్వరపరిచిన ఓమి ట్రాన్స్ విడుదల

Tej sajja: చిరంజీవి, కరణ్ జోహార్, నాని గారి కాంప్లిమెంట్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది : తేజ సజ్జా

Shiva Kandukuri: చాయ్ వాలా మొదటి సింగిల్ సఖిరే లిరికల్ విడుదలైంది

Rajendra Prasad: ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం నేనెవరు : డా: రాజేంద్ర ప్రసాద్

Rasi kanna: శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నాలతో లవ్ యు2 అంటున్న సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

తర్వాతి కథనం
Show comments