Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామాలయం.. పర్యాటకుల తాకిడి.. యూపీకి భారీ ఆదాయం

సెల్వి
మంగళవారం, 23 జనవరి 2024 (09:50 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 22, సోమవారం నాడు అయోధ్యలో రామమందిరాన్ని అధికారికంగా ప్రారంభించిన తర్వాత, పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విస్తృత ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రానికి పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందనే అంచనా మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేస్తోంది. 
 
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన రామాలయం-పర్యాటక కార్యక్రమాల వల్ల 2025 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు అదనంగా రూ. 25,000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. రామాలయం ప్రారంభోత్సవం వల్ల రాష్ట్రానికి ఏటా గణనీయమైన సంఖ్యలో పర్యాటకులు వస్తారని జెఫరీస్ నివేదిక సూచిస్తుంది.
 
ఫలితంగా అయోధ్య గణనీయంగా అభివృద్ధి చెందే అవకాశం వుందని తెలుస్తోంది. వ్యాపార కేంద్రాల సంఖ్య పెరిగే ఛాన్సుందని ఆర్థిక పండితులు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ఆధ్యాత్మిక సంస్థలు, పర్యాటక ప్రదేశాలతో పోల్చి చూస్తే, అయోధ్యను సందర్శిస్తున్న పర్యాటకుల సంఖ్య అత్యధిక సంఖ్యలో వుంటుందని అంచనా వేయడం జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments