రామాలయం.. పర్యాటకుల తాకిడి.. యూపీకి భారీ ఆదాయం

సెల్వి
మంగళవారం, 23 జనవరి 2024 (09:50 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 22, సోమవారం నాడు అయోధ్యలో రామమందిరాన్ని అధికారికంగా ప్రారంభించిన తర్వాత, పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విస్తృత ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రానికి పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందనే అంచనా మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేస్తోంది. 
 
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన రామాలయం-పర్యాటక కార్యక్రమాల వల్ల 2025 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు అదనంగా రూ. 25,000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. రామాలయం ప్రారంభోత్సవం వల్ల రాష్ట్రానికి ఏటా గణనీయమైన సంఖ్యలో పర్యాటకులు వస్తారని జెఫరీస్ నివేదిక సూచిస్తుంది.
 
ఫలితంగా అయోధ్య గణనీయంగా అభివృద్ధి చెందే అవకాశం వుందని తెలుస్తోంది. వ్యాపార కేంద్రాల సంఖ్య పెరిగే ఛాన్సుందని ఆర్థిక పండితులు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ఆధ్యాత్మిక సంస్థలు, పర్యాటక ప్రదేశాలతో పోల్చి చూస్తే, అయోధ్యను సందర్శిస్తున్న పర్యాటకుల సంఖ్య అత్యధిక సంఖ్యలో వుంటుందని అంచనా వేయడం జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments