Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం.. జనక్‌పూర్ నుండి కానుకలు

సెల్వి
మంగళవారం, 9 జనవరి 2024 (16:34 IST)
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం పనులు శరవేగంగా జరుగుతుండగా, సీతాదేవి జన్మించిన నేపాల్‌లోని జనక్‌పూర్ నుండి మూడు వేలకు పైగా కానుకలు అయోధ్యకు చేరుకున్నాయి. వీటిలో వెండి పాదరక్షలు, ఆభరణాలు, దుస్తులు, వెండి విల్లులు ఉన్నాయి.
 
జనక్‌పూర్‌లోని రామజానకి ఆలయ పూజారి రామ్ రోషందాస్ వాటిని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు విరాళంగా అందజేశారు. 30 వాహనాల్లో 500 పెట్టెల్లో 800 మంది భక్తులు ఈ కానుకలను కాన్వాయ్‌గా తీసుకొచ్చారు. వీటిలో పండ్లు, స్వీట్లు, బంగారం, వెండి వస్తువులు, డ్రై ఫ్రూట్స్, నేపాల్ సంప్రదాయ స్వీట్లు ఉన్నాయి. 
 
నేపాల్‌లోని జనక్‌పూర్ ధామ్ రామజానకి దేవాలయం నుంచి దాదాపు ముప్పై వాహనాల కాన్వాయ్‌లో ఈ కానుకలు చేరుకున్నాయి. వారు స్వీట్లు, పండ్లు, బంగారం, వెండి, ఇతర వస్తువులతో సహా 3,000 కంటే ఎక్కువ బహుమతులు తెచ్చారు. జనవరి 22న రామ్‌లల్లా ప్రాణ్‌ప్రతిష్ఠ వేడుకకు సన్నాహాలు జరుగుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments