Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం.. జనక్‌పూర్ నుండి కానుకలు

సెల్వి
మంగళవారం, 9 జనవరి 2024 (16:34 IST)
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం పనులు శరవేగంగా జరుగుతుండగా, సీతాదేవి జన్మించిన నేపాల్‌లోని జనక్‌పూర్ నుండి మూడు వేలకు పైగా కానుకలు అయోధ్యకు చేరుకున్నాయి. వీటిలో వెండి పాదరక్షలు, ఆభరణాలు, దుస్తులు, వెండి విల్లులు ఉన్నాయి.
 
జనక్‌పూర్‌లోని రామజానకి ఆలయ పూజారి రామ్ రోషందాస్ వాటిని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు విరాళంగా అందజేశారు. 30 వాహనాల్లో 500 పెట్టెల్లో 800 మంది భక్తులు ఈ కానుకలను కాన్వాయ్‌గా తీసుకొచ్చారు. వీటిలో పండ్లు, స్వీట్లు, బంగారం, వెండి వస్తువులు, డ్రై ఫ్రూట్స్, నేపాల్ సంప్రదాయ స్వీట్లు ఉన్నాయి. 
 
నేపాల్‌లోని జనక్‌పూర్ ధామ్ రామజానకి దేవాలయం నుంచి దాదాపు ముప్పై వాహనాల కాన్వాయ్‌లో ఈ కానుకలు చేరుకున్నాయి. వారు స్వీట్లు, పండ్లు, బంగారం, వెండి, ఇతర వస్తువులతో సహా 3,000 కంటే ఎక్కువ బహుమతులు తెచ్చారు. జనవరి 22న రామ్‌లల్లా ప్రాణ్‌ప్రతిష్ఠ వేడుకకు సన్నాహాలు జరుగుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments