Webdunia - Bharat's app for daily news and videos

Install App

22న రాజ్యసభ ఎంపీలు ప్రమాణ స్వీకారం

Webdunia
శనివారం, 18 జులై 2020 (09:21 IST)
దేశంలో ఇటీవలి జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో గెలిచిన నూతన ఎంపీలు ఈ నెల 22న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కరోనా వైరస్‌ కారణంగా భౌతిక దూరం నిబంధనలు కొనసాగిస్తూ రాజ్యసభ చైర్మన్‌ ఛాంబర్‌లో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు.

పార్లమెంట్‌ చరిత్రలో ఇంటర్‌ సెషన్‌ సమయంలో చైర్మన్‌ ఛాంబర్‌లో సభ్యుల ప్రమాణ స్వీకారం జరగడం ఇదే తొలిసారి. రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సాధారణంగా సభలో జరుగుతుంది. పార్లమెంట్‌ సమావేశాలు లేనప్పుడు చైర్మన్‌ ఛాంబర్‌లో జరుగుతుంది.

కానీ ఇప్పుడు ఇంటర్‌ సెషన్‌ సమయం. ఇటీవలి 20 రాష్ట్రాల నుంచి 61 మంది రాజ్యసభ సభ్యులు ఎన్నికయ్యారు. మాజీ ప్రధాని హెచ్‌డి దేవగౌడ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు దిగ్విజయ్ సింగ్‌, మల్లికార్జున ఖర్గే, బిజెపి యువనేత జ్యోతి రాధిత్య సింథియా, జెఎంఎం అధినేత సిబూ సోరెన్‌ తదితరులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments