Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌పై అధికారాలు గవర్నర్ చేతిలోనే : రాజ్‌నాథ్ సింగ్

Webdunia
శుక్రవారం, 12 సెప్టెంబరు 2014 (17:16 IST)
ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో శాంతిభద్రతలపై అధికారాలు గవర్నర్ నరసింహన్ చేతిలోనే ఉంటాయని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఇదే అంశంపై ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలనే తాము అమలు చేస్తున్నామని తెలిపారు. 
 
ఇకపోతే.. ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా టీ సీఎం కేసీఆర్ మీడియాపై చేసిన వివాదస్పద వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఈ విషయంలో, కేసీఆర్‌తో తాను మాట్లాడతానని... చానళ్ల పునరుద్ధరణపై కూడా ఆయనతో చర్చిస్తానని హోం మంత్రి హామీ ఇచ్చారు. 
 
వరదల కారణంగా కకావికలమైన కాశ్మీర్‌లో సహాయక చర్యలను సైన్యం అద్భుతంగా నిర్వర్తించిందని ఆయన కితాబిచ్చారు. సుమారు 1.30 లక్షల మంది బాధితులను ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎంతో చాకచాక్యంగా రక్షించాయని రాజ్‌నాథ్ సింగ్ గొప్పగా చెప్పుకొచ్చారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments