Webdunia - Bharat's app for daily news and videos

Install App

'వ్యాపమ్' స్కామ్‌పై సీబీఐ దర్యాప్తును తోసిపుచ్చిన రాజ్‌నాథ్

Webdunia
సోమవారం, 6 జులై 2015 (19:36 IST)
'వ్యాపమ్' స్కామ్‌పై సీబీఐ దర్యాప్తు అవసరం లేదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టంచేశారు. ఈ స్కామ్‌లో విచారణ జరుగుతున్న సమయంలోనే గత మూడు రోజుల్లో ముగ్గురు అనుమానాస్పదంగా మృతి చెందిన విషయంతెల్సిందే. దీంతో ఈ స్కామ్‌పై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. 
 
దీనిపై ఆయన సోమవారం ఢిల్లీలో మాట్లాడుతూ 'వ్యాపమ్' కుభకోణంలో సీబీఐ దర్యాప్తు అవసరం లేదన్నారు. మధ్యప్రదేశ్ హైకోర్టు, సుప్రీంకోర్టు 'వ్యాపమ్' కుంభకోణంపై జరుగుతున్న దర్యాప్తుపై సంతృప్తిగా ఉన్నాయన్నారు. దర్యాప్తు సరైన దారిలోనే కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments