Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైలు జీవితం గడపలేను... జీవసమాధి అవుతా : రాజీవ్ హంతకుడు మురుగన్

‘తన జీవితమంతా జైలులో గడిచి పోయింది. ఇకపై జైలు జీవితం గడపడం ఇష్టం లేదు. అందుకే జీవ సమాధికి అనుమతించాలి’ అని మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న మురుగన్‌ కోరాడు.

Webdunia
ఆదివారం, 23 జులై 2017 (12:14 IST)
‘తన జీవితమంతా జైలులో గడిచి పోయింది. ఇకపై జైలు జీవితం గడపడం ఇష్టం లేదు. అందుకే జీవ సమాధికి అనుమతించాలి’ అని మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న మురుగన్‌ కోరాడు. వచ్చే నెల 18 నుంచి తాను ఆహారం తీసుకోనంటూ వేలూరు జైలు సూపరింటెండెంట్‌ ద్వారా చెన్నై జైళ్ల శాఖ కార్యాలయానికి ఒక వినతిపత్రం పంపాడు. తాను జీవసమాధి కావడానికి అనుమతి ఇవ్వాలని అందులో ప్రధానంగా ప్రస్తావించాడు. 
 
రాజీవ్‌ హత్య కేసులో జీవిత ఖైదీలుగా మురుగన్‌, శాంతన్‌, పేరరివాలన్‌ వేలూరు సెంట్రల్‌ జైలులో, ఇదే కేసులో మురుగన్‌ భార్య నళిని వేలూరు మహిళా ప్రత్యేక జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెల్సిందే. వీరికి విధించిన జీవితశిక్షాకాలం పూర్తయింది. అయినప్పటికీ.. వీరు నలుగురు 26 ఏళ్లుగా జైలు జీవితం గడుపుతున్నారు. వీరిలో నళిని, మురుగన్‌ దంపతులైనందున రెండు వారాలకు ఒకసారి ఇద్దరు పోలీసు భద్రతతో కలుసుకోవడానికి వెసులుబాటు కల్పించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments