Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాత్మ కలాంజీని భగవంతుడు ప్రేమగా కలిపేసుకున్నాడు... రజినీకాంత్

Webdunia
బుధవారం, 29 జులై 2015 (19:36 IST)
భారతరత్న అబ్దుల్ కలాం కాలం చేయడంపై తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇలా చెప్పుకున్నారు. " మహాత్మా గాంధీజీ, కామరాజ్ లేదా భారతీయార్ తదితర మహాత్ములను చూసే భాగ్యం నాకు కలుగలేదు. కానీ మహాత్మ కలాంజీతో జీవించే అవకాశం కలిగింది. ఎంతో కఠినమైన కష్టాలను పడిన ఆయన ఉన్నత శిఖరాలను అధిరోహించారు. అయినప్పటికీ చాలా సామాన్యమైన జీవితాన్ని గడిపారు. 
 
కోట్లాది మంది ప్రజల హృదయాల్లో చిరస్థానం సంపాదించారు. విద్యార్థి లోకాన్ని జాగృతం చేసేందుకు అహరహం పాటుపడ్డారు. వారిని అన్ని స్థాయిల్లోకీ తీసుకెళ్లారు. ఆశ్చర్యకరంగా ఆ భగవంతుడు నిశ్శబ్దంగా ప్రేమగా తనలో కలిపేసుకున్నాడు. ఆయన ఆత్మకు శాంతి కలుగాలని కోరకుంటున్నా" అని పేర్కొన్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments