Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరుణానిధితో రజినీకాంత్ గంటసేపు భేటీ... ఏం జరుగబోతోంది...?

దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ డీఎంకే పార్టీ చీఫ్ కరుణానిధితో గంటసేపు భేటీ అయ్యారు. నిజానికి కరుణానిధి అనారోగ్యం నేపధ్యంలో ఆయనను పరామర్శించేందుకు రజినీకాంత్ వెళ్లారని అంటున్నారు. కానీ అన్నాడీఎంకెలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపధ్యంలో డీఎంకె చీఫ్ క

Webdunia
శనివారం, 10 డిశెంబరు 2016 (21:43 IST)
దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ డీఎంకే పార్టీ చీఫ్ కరుణానిధితో గంటసేపు భేటీ అయ్యారు. నిజానికి కరుణానిధి అనారోగ్యం నేపధ్యంలో ఆయనను పరామర్శించేందుకు రజినీకాంత్ వెళ్లారని అంటున్నారు. కానీ అన్నాడీఎంకెలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపధ్యంలో డీఎంకె చీఫ్ కరుణానిధియే రజినీకి కబురు పంపారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
మరోవైపు అన్నాడీఎంకె పార్టీ కార్యదర్శి పదవిని శశికళ కైవసం చేసుకుంటారనే ఊహాగానాల నేపధ్యంలో రజినీకాంత్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలావుంటే అమ్మ మరణంపైన నటి గౌతమి ప్రధానమంత్రికి లేఖ రాయడం, మరి భాజపా దీన్ని ఎలా పరిగణిస్తుందో చూడాల్సి ఉంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments