Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో 'ఎన్టీఆర్' కావాలని... సైకిల్ గుర్తుపై కన్నేసిన 'బాషా'

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2020 (16:05 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లో రావడం ఖాయమైపోయింది. తన కొత్త పార్టీ ఏర్పాటుపై ఈ నెలాఖరులో ఆయన ప్రకటన చేయనున్నారు. ఆ తర్వాత జనవరి నెలలో ఈ పార్టీని ప్రారంభిస్తారు. పార్టీ ప్రారంభించిన తర్వాత రాష్ట్ర శాసనసభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఆయన కేవలం ఐదు నెలల సమయం మాత్రమే ఉంటుంది. 
 
అయినప్పటికీ ఆయన ఎన్నికల కోసం ఆయన సైకిల్ గుర్తును ఎంచుకోవాలని భావిస్తున్నారు. ఎందుకంటే, గతంలో తెలుగు ప్రజల ఆరాధ్యదైవం, సినీ నటుడు ఎన్.టి.రామారావు కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందు అంటే కేవలం 8 నెలల సమయం ఉండగా తెలుగుదేశం పార్టీని స్థాపించి, అతితక్కువ కాలంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఆయన ఎంచుకున్న గుర్తు సైకిల్.  
 
ఇపుడు రజనీకాంత్ కూడా సైకిల్ గుర్తునే ఎంచుకోనున్నట్టు సమాచారం. ఇప్పటికే రజనీకాంత్ రాజకీయ సలహాదారులు కూడా భారత ఎన్నికల సంఘంలో సైకిల్ గుర్తును రిజిస్టర్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. కాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ పార్టీ అయిన సమాజ్‌వాదీ పార్టీ కూడా ఇదే ఎన్నికల గుర్తును ఎంచుకున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

Samantha: రామ్ చరణ్, కార్తీతో సమంత స్పెషల్ సాంగ్ చేస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments