Rajesh Sakariya: ఢిల్లీ ముఖ్యమంత్రిపై దాడి.. నిందితుడిపై దశాబ్ధాల పాటు కేసులున్నాయిగా!

సెల్వి
బుధవారం, 20 ఆగస్టు 2025 (21:34 IST)
Rekha Gupta
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తన నివాసంలో ఆమెపై జరిగిన దాడి ఘటన అందరికీ షాకిచ్చింది. నిందితుడిని గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన 41 ఏళ్ల రాజేష్ ఖిమ్జీ సకారియాగా గుర్తించారు. అతన్ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
 
గత దశాబ్దంలో సకారియాపై దాడి ఆరోపణల నుండి గుజరాత్ నిషేధ చట్టం ఉల్లంఘనల వరకు అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయని కోర్టు రికార్డులు వెల్లడిస్తున్నాయి. అయితే, చాలా వరకు సాక్ష్యాలు లేవని కోర్టులు పదే పదే పేర్కొంటూ అతనిని విడుదల చేశాయి.
 
అతని మొదటి ప్రధాన కేసు 2017 నాటిది.. ఆ తర్వాత పదులకు పైగా కేసులు నమోదైనాయి. మొత్తం మీద, రాజేష్ సకారియా 2017- 2024 మధ్య ఐదు ప్రధాన కేసులను ఎదుర్కొన్నాడు. నాలుగు సార్లు నిర్దోషిగా విడుదలయ్యాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments