Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్ ఆలయానికి రూ.9లక్షల రూపాయలకు కొత్తనోట్లు.. విరాళంగా సమర్పించుకున్న భక్తులు

పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే.. రాజస్థాన్ రాష్ట్రంలోని ఓ దేవాలయంలోని హుండీలో భక్తులు భారీ విరాళాలు సమర్పించున్నారు. నోట్ల రద్దు వల్ల జనం తమ ఖర్చుల కోసం డబ్బులు విత్

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2016 (11:39 IST)
పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే.. రాజస్థాన్ రాష్ట్రంలోని ఓ దేవాలయంలోని హుండీలో భక్తులు భారీ విరాళాలు సమర్పించున్నారు. నోట్ల రద్దు వల్ల జనం తమ ఖర్చుల కోసం డబ్బులు విత్ డ్రా చేసేందుకు బ్యాంకులు, ఏటీఎంల ముందు పడిగాపులు పడినా నగదు దొరకని నేపథ్యంలో రూ. 9లక్షల రూపాయల కొత్త రెండువేల రూపాయల నోట్లను రాజస్థాన్.. చిట్టోర్ ఘర్ పట్టణంలోని సాన్ వాలియాజీ దేవాలయంలో హుండీలో విరాళంగా చేరింది.
 
గడచిన 20 రోజుల్లో రూ.9 లక్షల రూపాయల మేర కొత్త రెండువేలరూపాయల నోట్లను భక్తులు విరాళంగా వేయడంతో దేవాలయ అధికారులు షాక్‌కు గురయ్యారు. నగదు కొరత ఉన్న ప్రస్థుత పరిస్థితుల్లోనూ దేవుడికి భక్తులు కొత్తనోట్లను విరాళం అందించడం ద్వారా తమ భక్తిని చాటుకున్నారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఆలయంలోని హుండీలను తెరచి లెక్కించగా గడచిన రెండు నెలల్లో మొత్తం పాత, కొత్త నోట్లు కలిపి రూ.4.5కోట్ల విరాళాలు వచ్చాయని, ఇందులో 9 లక్షల రూపాయలకు పైగా కొత్త నోట్లు సైతం ఉన్నాయని అధికారులు చెప్పుకొచ్చారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments