Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్ ఆలయానికి రూ.9లక్షల రూపాయలకు కొత్తనోట్లు.. విరాళంగా సమర్పించుకున్న భక్తులు

పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే.. రాజస్థాన్ రాష్ట్రంలోని ఓ దేవాలయంలోని హుండీలో భక్తులు భారీ విరాళాలు సమర్పించున్నారు. నోట్ల రద్దు వల్ల జనం తమ ఖర్చుల కోసం డబ్బులు విత్

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2016 (11:39 IST)
పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే.. రాజస్థాన్ రాష్ట్రంలోని ఓ దేవాలయంలోని హుండీలో భక్తులు భారీ విరాళాలు సమర్పించున్నారు. నోట్ల రద్దు వల్ల జనం తమ ఖర్చుల కోసం డబ్బులు విత్ డ్రా చేసేందుకు బ్యాంకులు, ఏటీఎంల ముందు పడిగాపులు పడినా నగదు దొరకని నేపథ్యంలో రూ. 9లక్షల రూపాయల కొత్త రెండువేల రూపాయల నోట్లను రాజస్థాన్.. చిట్టోర్ ఘర్ పట్టణంలోని సాన్ వాలియాజీ దేవాలయంలో హుండీలో విరాళంగా చేరింది.
 
గడచిన 20 రోజుల్లో రూ.9 లక్షల రూపాయల మేర కొత్త రెండువేలరూపాయల నోట్లను భక్తులు విరాళంగా వేయడంతో దేవాలయ అధికారులు షాక్‌కు గురయ్యారు. నగదు కొరత ఉన్న ప్రస్థుత పరిస్థితుల్లోనూ దేవుడికి భక్తులు కొత్తనోట్లను విరాళం అందించడం ద్వారా తమ భక్తిని చాటుకున్నారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఆలయంలోని హుండీలను తెరచి లెక్కించగా గడచిన రెండు నెలల్లో మొత్తం పాత, కొత్త నోట్లు కలిపి రూ.4.5కోట్ల విరాళాలు వచ్చాయని, ఇందులో 9 లక్షల రూపాయలకు పైగా కొత్త నోట్లు సైతం ఉన్నాయని అధికారులు చెప్పుకొచ్చారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నవీన్ చంద్ర తన భార్యను టార్చెర్ పెడుతున్నాడంటూ కాలనీవాసుల ఫిర్యాదు !

Kesari2 : అక్షయ్ కుమార్ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Ritu Varma: వైష్ణవ్ తేజ్‌తో ప్రేమాయణం.. ఖండించిన రీతు వర్మ.. కెరీర్‌పై ఫోకస్

Kingdom: జూలై 4న విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' చిత్రం విడుదల

Pitapuram: లోక కళ్యాణం కోసం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అంబాయాగం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments