Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్ధురాలిని చంపి మాంసం ఆరగించిన యువకుడు..

Webdunia
ఆదివారం, 28 మే 2023 (16:04 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. వృద్ధురాలిని చంపిన ఓ యువకుడు.. చివరకు ఆమె మాంసాన్నే ఆరగించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని పాలి జిల్లాలో సారధన గ్రామంలో శుక్రవారం శాంతిదేవి(65) అనే మహిళ పశువులను మేపుతుండగా సురేంద్ర ఠాకూర్‌ అనే వ్యక్తి రాయితో దాడి చేసి హత్య చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడే ప్రాణాలు విడిచింది. ఆ తర్వాత నరరూప రాక్షుడు ఆమె మాంసాన్ని భక్షించాడు. 
 
ఈ దారుణానికి పాల్పడిన యువకుడికి పిచ్చిపట్టినట్టు స్థానికుల సమాచారం. ఈ ఘటన తర్వాత ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించగా, ఆ యువకుడికి హైడ్రోఫోబియా అనే వ్యాధి (కుక్కకాటు వల్ల వచ్చే జబ్బు)తో బాధపడుతున్నట్టు తేల్చారు. గతంలో రేబిస్ వ్యాధి వచ్చివుంటుందని, దానికి వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్లే ఈ వ్యాధి బారినపడివుంటాడని వైద్యులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments