Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగేళ్ల బాలికపై అత్యాచారం.. ఎయిడ్స్ బారిన బాధితురాలు

Webdunia
గురువారం, 5 డిశెంబరు 2019 (15:18 IST)
దేశంలో మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వావి వరుసలు, వయోబేధం లేకుండా మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ కామాంధుడి కామానికి బలైపోయిన నాలుగేళ్ల చిన్నారి ఎయిడ్స్ బారిన పడింది. రాజస్థాన్‌లో జైపూర్ నగరంలో ఒక కామాంధుడు నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
ఆ తర్వాత ఆ బాలికకు వైద్య పరిక్షలు చేయగా ఆమెకు హెచ్ఐవి సోకిందని వైద్యులు గుర్తించారు. అతని ద్వారా ఆ బాలికకు ఆ వ్యాధి సోకిందని విచారణలో వెల్లడి అయ్యింది. దీనితో ఆ బాలికకు వైద్యులు చికిత్స చేశారు.
 
ఆ బాలిక బ్రతికి ఉన్నన్ని రోజులు మందులు వాడాలని… అయితే ఆమె ఆరోగ్యానికి వచ్చిన సమస్య ఏమీ లేదని.. రోజు స్కూల్‌కి వెళ్ళొచ్చని పిల్లలతో ఆడుకోవచ్చని వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments