Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య ప్రవర్తనపై అనుమానం... చంపి నిర్మానుష్య ప్రాంతంలో పాతిపెట్టిన భర్త

భార్య ప్రవర్తనను అనుమానించిన ఓ కసాయి భర్త.. ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసి.. ఎవరికీ తెలియకుండా పాతిపెట్టాడు. రాజస్థాన్ రాష్ట్రంలోని జుంజును జిల్లాలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే..

Webdunia
బుధవారం, 21 సెప్టెంబరు 2016 (14:34 IST)
భార్య ప్రవర్తనను అనుమానించిన ఓ కసాయి భర్త.. ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసి.. ఎవరికీ తెలియకుండా పాతిపెట్టాడు. రాజస్థాన్ రాష్ట్రంలోని జుంజును జిల్లాలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
నావల్ ఘడ్ పట్టణానికి చెందిన 27 ఏళ్ల ప్రదీప్ కుమార్ 22 ఏళ్ల అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ఆపై ఆమె ప్రవర్తనపై అనుమానించాడు. దీంతో ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం భార్యను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. అక్కడ హత్య చేసి గుట్టుచప్పుడు కాకుండా హతమార్చాడు.ట
 
ఆ తర్వాత మృతదేహాన్ని కూడా పిప్రాలీ గ్రామ శివార్లలో పూడ్చి పెట్టాడు. తన కూతురు అల్లుడైన ప్రదీప్ వద్ద కనిపించక పోవడంతో నిర్మలాదేవి తండ్రి ఈ నెల 18వతేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల ఇంటరాగేషన్‌లో ప్రదీప్ తన నేరాన్ని అంగీకరించడంతో అతన్ని అరెస్టు చేసి మృతదేహాన్ని వెలికి తీయించి పోస్టుమార్టం చేయించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments