Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీస్ స్టేషన్‌కి నగ్నంగా నడిచొచ్చిన బాధితురాలు... ఫోటోల కోసం కొందరు...

Webdunia
సోమవారం, 13 మే 2019 (20:20 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో మహిళలపై రోజురోజుకీ అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఆదివారం రాత్రి ఓ మహిళపై ఆమె బంధువులే దాడి చేశారు. ఆమె దుస్తులను తొలగించి వివస్త్రను చేశారు. ఆమెను గొడ్డును బాదినట్లు బాదారు. ఆ దెబ్బలు తాళలేని ఆమె రోడ్డుపైకి పరుగులు తీసింది.

ఐతే అప్పటికే ఆమె వేసుకున్న దుస్తులన్నీ చింపేసారు. దాదాపు శరీరంపై దుస్తులు లేకుండా చేసేశారు. ఆ స్థితిలో ఆమె నడిరోడ్డుపై నడుచుకుంటూ తనపై జరిగిన అఘాయిత్యాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. ఐతే బాధితురాలు అలా వస్తుండగా ఆమెను ఫోటోలు తీసుకున్నారు కొందరు. 
 
కాగా ఇటీవలే ఏప్రిల్ 26న రాజస్థాన్ లోని ఆల్వారులో ఓ జంట మోటారు బైకుపై వస్తుండగా వారిని అటకాయించి, ఇద్దరి దుస్తులు విప్పేసి, భర్తను చెట్టుకు కట్టేసి అతడి కళ్ల ముందే అతడి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుర్మార్గులు. అంతేకాకుండా ఆ దారుణాన్ని వీడియో కూడా తీశారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు సరిగా స్పందించలేదన్న ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఎస్పీని ఆ స్థానం నుంచి తొలగించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments