Webdunia - Bharat's app for daily news and videos

Install App

పబ్జీతో సహవాసం.. చివరకు మతిస్థిమితం కోల్పోయిన బాలుడు

Webdunia
గురువారం, 13 జులై 2023 (08:12 IST)
రాజస్థాన్‌లో స్మార్ట్ ఫోన్ ఓ బాలుడి జీవితాన్ని చిదిమేసింది. స్మార్ట్‌ఫోనుకు బానిసైపోయిన ఓ పదేళ్ల బాలుడు చివరకు మతిస్థిమితం కోల్పోయాడు. రాజస్థాన్ అల్వార్‌కు చెందిన చిన్నారి నిత్యం ఫోనులో పబ్ జీ ఆడుతూ గడిపేవాడు. ఇటీవల గేమ్‌లో ఓడిపోయిన అతడు నిరాశను తట్టుకోలేక మతిస్థిమితం కోల్పోయాడు. 
 
ప్రస్తుతం అతడికి ప్రత్యేక పాఠశాలలో నిపుణుల సాయంతో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు చెప్తున్నారు. ప్రత్యేకమైన భౌతిక క్రీడలు ప్రత్యేకమైన భౌతిక క్రీడలు ఆడిస్తూ బాలుడికి నయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పాఠశాల టీచర్ భవానీ శర్మ వెల్లడించారు. 
 
బాలుడి తల్లి లక్ష్మి, పొరుగువాడు విద్యా ప్రయోజనాల కోసం అతనికి మొబైల్ ఫోన్ ఇచ్చాడని వెల్లడించింది. అయినప్పటికీ, బాలుడు ఫోన్‌ను అతిగా ఉపయోగించడం ప్రారంభించాడని వాపోయాడు. సమీపంలోని Wi-Fi నెట్‌వర్క్‌లకు కనెక్ట్ చేయడం, నిరంతరం గేమ్‌లు ఆడటం ప్రారంభించాడు. 
 
ఈ ప్రవర్తన కుటుంబ సభ్యులకు తెలియదు. PUBG గేమ్ దాని ప్రమాదకరమైన ప్రభావానికి కారణమైందని బాలుడి తల్లి వాపోయింది. ఎప్పుడుపడితే అప్పుడు పబ్జీ ఆడేవాడని.. ఆ ప్రవర్తనే అతడి కొంపముంచిందని చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments