Webdunia - Bharat's app for daily news and videos

Install App

పబ్జీతో సహవాసం.. చివరకు మతిస్థిమితం కోల్పోయిన బాలుడు

Webdunia
గురువారం, 13 జులై 2023 (08:12 IST)
రాజస్థాన్‌లో స్మార్ట్ ఫోన్ ఓ బాలుడి జీవితాన్ని చిదిమేసింది. స్మార్ట్‌ఫోనుకు బానిసైపోయిన ఓ పదేళ్ల బాలుడు చివరకు మతిస్థిమితం కోల్పోయాడు. రాజస్థాన్ అల్వార్‌కు చెందిన చిన్నారి నిత్యం ఫోనులో పబ్ జీ ఆడుతూ గడిపేవాడు. ఇటీవల గేమ్‌లో ఓడిపోయిన అతడు నిరాశను తట్టుకోలేక మతిస్థిమితం కోల్పోయాడు. 
 
ప్రస్తుతం అతడికి ప్రత్యేక పాఠశాలలో నిపుణుల సాయంతో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు చెప్తున్నారు. ప్రత్యేకమైన భౌతిక క్రీడలు ప్రత్యేకమైన భౌతిక క్రీడలు ఆడిస్తూ బాలుడికి నయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పాఠశాల టీచర్ భవానీ శర్మ వెల్లడించారు. 
 
బాలుడి తల్లి లక్ష్మి, పొరుగువాడు విద్యా ప్రయోజనాల కోసం అతనికి మొబైల్ ఫోన్ ఇచ్చాడని వెల్లడించింది. అయినప్పటికీ, బాలుడు ఫోన్‌ను అతిగా ఉపయోగించడం ప్రారంభించాడని వాపోయాడు. సమీపంలోని Wi-Fi నెట్‌వర్క్‌లకు కనెక్ట్ చేయడం, నిరంతరం గేమ్‌లు ఆడటం ప్రారంభించాడు. 
 
ఈ ప్రవర్తన కుటుంబ సభ్యులకు తెలియదు. PUBG గేమ్ దాని ప్రమాదకరమైన ప్రభావానికి కారణమైందని బాలుడి తల్లి వాపోయింది. ఎప్పుడుపడితే అప్పుడు పబ్జీ ఆడేవాడని.. ఆ ప్రవర్తనే అతడి కొంపముంచిందని చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shah Rukh Khan: డూప్ షారూఖ్ లుక్ అదుర్స్: బ్రౌన్ టీ-షర్ట్ మీద డెనిమ్ జాకెట్ ధరించి? (video)

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments