Webdunia - Bharat's app for daily news and videos

Install App

నుపుర్ శర్మను శిరచ్ఛేదనం చేసిన వారికి ఆస్తి రాసిస్తా : సల్మాన్ చిస్టీ

Webdunia
మంగళవారం, 5 జులై 2022 (15:22 IST)
మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కున్న బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మకు దేశ వ్యాప్తంగా బెదిరింపులు వస్తున్నాయి. ఆమెన తల నరికి తెచ్చిన వారికి తన యావదాస్తిని రాసిస్తానని రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ పట్టణానికి చెందిన సల్మాన్ చిస్టీ అనే వ్యక్తి ప్రకటించారు. 
 
ప్రస్తుతం నుపుర్ శర్మ బాహ్య ప్రపంచలో కనిపించడం లేదు. ఆమె కోసం వెస్ట్ బెంగాల్ పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. పైగా, మహ్మద్ ప్రవక్తను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు దేశ ప్రజలకు క్షమాణలు చెప్పాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. 
 
ఈ నేపథ్యంలో నుపుర్ శర్మను శిరచ్ఛేదనం చేసిన వారికి తన యావదాస్తిని రాసిస్తానని సల్మాన్ చిస్టీ ప్రకటించారు. దీనిపై అజ్మీర్ అదనపు ఎస్పీ వికాస్ సాంగ్వాన్ మాట్లాడుతూ, తాను సైతం ఈ వీడియోను వాట్సాప్ ద్వారా చూశానని, సల్మాన్ మత్తులో మాట్లాడినట్టు తెలుస్తుందన్నారు. సల్మాన్ కోసం గాలిస్తున్నామని, ఆయనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments