Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీయూలో మహిళపై అత్యాచారం.. ఇంజెక్షన్ ఇచ్చి ఆపై కర్టెన్లను కప్పుకుని?

సెల్వి
మంగళవారం, 27 ఫిబ్రవరి 2024 (20:43 IST)
రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఐసీయూలో చేరిన 24 ఏళ్ల మహిళపై నర్సింగ్ అసిస్టెంట్ మంగళవారం అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. బాధితురాలు మహిళ ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరిందని, ఐసియులో చికిత్స పొందుతోంది. 
 
నిందితుడు చిరాగ్ యాదవ్ మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో బాధితురాలు ప్రాణాలతో బయటపడింది. నిందితుడు తనకు ఇంజెక్షన్ ఇచ్చాడని, ఆ తర్వాత ఆమె అపస్మారక స్థితికి చేరుకుందని పోలీసులు తెలిపారు.
 
తన భర్త మొబైల్‌కి కాల్ చేయడంతో మహిళ స్పృహలోకి వచ్చిందని.. ఆమెపై తనకు జరిగిన ఘోరం గురించి తన కుటుంబ సభ్యులకు తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
 
నిందితుడి బాధితురాలి బెడ్‌పైకి వెళ్లి కర్టెన్‌లతో కప్పుకున్నట్లు కనిపించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని, విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

Ali: అలీ క్లాప్ తో ప్రారంభమైన చండీ దుర్గమా సినిమా

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments