Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ-కోల్‌ కతా, ఢిల్లీ-ముంబై మధ్య ప్రయాణం ఒక్క రాత్రే!

Webdunia
గురువారం, 26 ఫిబ్రవరి 2015 (17:20 IST)
ఢిల్లీ-కోల్ కతా, ఢిల్లీ-ముంబై మధ్య ప్రయాణం ఒక్క రాత్రిలో పూర్తికానుంది. ఎలాగంటే మెట్రో రైలు వేగం పెంచితే నగరాల మధ్య ప్రయాణం సులువు కానుంది. దేశంలోని మెట్రో నగరాల మధ్య రైళ్ల వేగం పెంచుతున్నట్టు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. గంటకు 200 కిలోమీటర్ల వరకు వేగం పెంచుతున్నట్టు చెప్పారు. 
 
ప్రయాణ సమయంలో తగ్గించేందుకు తొమ్మింది రైల్వే కారిడార్లలో మెట్రో నగరాల మధ్య రైళ్ల వేగం పెంచుతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం గంటలకు 110 కిలోమీటర్ల ఉన్న చోట 160 కిలోమీటర్లకు, 130 నుంచి 200 కి.మీల వరకు పెంచినట్టు వివరించారు. దాంతో ఢిల్లీ-కోల్ కతా, ఢిల్లీ-ముంబయిల మధ్య ప్రయాణం ఒక్క రాత్రిలో పూర్తవుతుందని సురేశ్ ప్రభు పేర్కొన్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments