Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీతాన్ని ముట్టుకోని జైలు సూపరింటెండెంట్.. పైసా ఖర్చు చేయలేదు..

Webdunia
శనివారం, 7 మే 2022 (15:17 IST)
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో  ఓ అధికారి చిక్కాడు. కొన్నేళ్ల నుంచి జీతాన్నే ముట్టుకోని ఆ అధికారికి చిక్కులు తప్పలేదు. దీంతో అవినీతి నిరోధక శాఖ అధికారులకు అనుమానం వచ్చింది. 
 
సహర్సా జైలు సూపరింటెండెంట్ సురేష్ చౌదరి ఆవరణలో స్పెషల్ విజిలెన్స్ యూనిట్ దాడులు నిర్వహించి భారీ ఆస్తులను వెలికితీశారు.
 
వివరాల్లోకి వెళితే.. సహర్సా జైలు సూపరింటెండెంట్ సురేష్ చౌదరి రూ. 4 కోట్లకు పైగా విలువైన విలాసవంతమైన ఇల్లు, కోట్ల విలువైన అక్రమ ఆస్తులను కలిగి ఉన్నాడు. గత కొన్నేళ్లుగా ఒక్క పైసా జీతం ఖర్చు చేయడం లేదు. అతని ఖాతాలోకి వెళ్లే డబ్బు బయటకు రావడం లేదు. 
 
శుక్రవారం ముజఫర్‌పూర్‌లోని చౌదరి నివాసం, సహర్సాలోని కార్యాలయంలో ఎస్వీయూ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. సోదాల్లో దొరికిన ఆస్తి అతని ఆదాయానికి నాలుగు రెట్లు ఎక్కువ.
 
తుది నివేదిక వచ్చిన తర్వాత చౌదరి ఆస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఎస్వీయూ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నయ్యర్ హస్నేన్ ఖాన్ తెలిపారు. 
 
సురేశ్ చౌదరి ముజఫర్‌పూర్ నివాసం, సహర్సా కార్యాలయంపై జరిపిన దాడుల్లో రెండు విలాసవంతమైన భవనాలు బయటపడ్డాయని, వాటి విలువ రూ. 4 కోట్లకు పైగా ఉంటుందని చెప్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శేఖర్ కమ్ముల తో మరో సినిమా చేయనున్నాం : సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు

Niharika: యంగ్ స్టర్స్ తో టైం స్పెండ్ చేస్తుంటా అందుకే హెల్ప్ అవుతుంది : అల్లు అరవింద్

Nikhil Siddhartha: నిఖిల్ సిద్ధార్థ సినిమా సెట్‌లో వరదలు వచ్చాయ్! (video)

కాంతారా-2 షూటింగ్‌లో విషాదం- ముగ్గురు ఆర్టిస్టులు కన్నుమూత

ప్రిజం పబ్‌లో గొడవ : నటి కల్పిక గణేశ్‌పై కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments