రాహుల్ గాంధీ మంచి మనసు.. ముగ్గురు బాలికలను హెలికాప్టర్‌లో..?

Webdunia
శనివారం, 10 డిశెంబరు 2022 (18:11 IST)
Rahul gandhi
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంచి మనసును చాటుకున్నారు. ముగ్గురు బాలికలను హెలికాఫ్టర్‌లో తీసుకెళ్లి వారి కోరికను నెరవేర్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా నవంబర్ 29న ఉజ్జయినిలో రాహుల్ పర్యటిస్తున్నారు. ఈ సమయంలో సీతల్ పటిదార్ అనే ఏడో తరగతి చదువుతున్న హాలిక, 10వ తరగతి విద్యార్థిని అంతిమా పన్వర్, గిరిజ పన్వర్ కలిశారు. 
 
ఓ సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా  వీరు తమను పరిచయం చేసుకున్నారు. వారి కలలు, ఆకాంక్షలు చదువుల గురించి ఆ సందర్భంలో రాహుల్  అడిగి తెలుసుకున్నారు. తాము రాహుల్‌తో కలిసి హెలికాప్టర్ రైడ్ చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. త్వరలోనే దీన్ని సాధ్యం చేస్తానని అప్పుడు మాటిచ్చారు. 
 
ఇచ్చిన మాటను ప్రస్తుతం నిలబెట్టుకున్నారు. దానిని ఎట్టకేలకు హెలికాప్టర్‌లో ఎక్కించుకుని టెక్నికల్ విషయాలను పైలట్‌తో కలిసి రాహుల్ వివరించారు. వారికి చాక్లెట్లు ఇచ్చారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments