Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవంతంగా సాగుతున్న రాహుల్ గాంధీ పాదయాత్ర - 38 కిమీ పూర్తి

Webdunia
శనివారం, 10 సెప్టెంబరు 2022 (09:22 IST)
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా సాగుతోంది. ఈ యాత్రలో భాగంగా ఇప్పటివరకు మూడు రోజుల యాత్ర ముగిసింది. ఆయన మొత్తం 38 కిలోమీటర్ల మేరకు నడిచారు. కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు చేపట్టిన ఈ యాత్రను తమిళనాడు రాష్ట్రంలో ప్రారంభించారు. 
 
వచ్చే 2024 ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులను సమాయాత్తం చేసేందుకు వీలుగా ఆయన ఈ యాత్రను ప్రారంభించారు. శుక్రవారంతో మూడో రోజు ముగిసింది. మూడో రోజు యాత్ర శుక్రవారంతో ముగిసిందని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. 
 
ఈ ప్రకటన ప్రకారం మూడో రోజు పాదయాత్ర ముగిసే సరికే రాహుల్ గాంధీ 38 కిలోమీటర్ల నడకను పూర్తి చేశారు. ఈ యాత్ర ఇంకా కన్యాకుమారి పరిసర ప్రాంతాల్లోనే ఉంది. మొత్తం 152 రోజు పాటు సాగనుంది. ఇందులో రాహుల్ గాంధీ ఏకంగా 3570 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments