Webdunia - Bharat's app for daily news and videos

Install App

19న ఎక్కుపెట్టిన బాణంలా తిరిగి వస్తున్న రాహుల్ : దిగ్విజయ్

Webdunia
మంగళవారం, 31 మార్చి 2015 (10:43 IST)
గత కొద్ది రోజులుగా అజ్ఞాతవాసాన్ని గడుపుతున్న కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ ఈనెల 19వ తేదీన ఎక్కువ పెట్టిన రామబాణంలా తిరిగి వస్తున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ ఈనెల 19వ తేదీన ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కిసాన్ మోర్చా భారీ ర్యాలీని నిర్వహించనుందన్నారు. 
 
ఆ రోజునే రాహుల్ గాంధీ ఢిల్లీకి తిరిగివస్తారని చెప్పారు. ఆ తర్వాత ఏప్రిల్ 20వ తేదీ నుంచి ప్రారంభమయ్యే రెండో విడత పార్లమెంట్ సమావేశాల్లో రాహుల్ పాల్గొంటారని తెలిపారు. విశ్రాంతి కాలంలో ప్రశాంతంగా గడిపిన రాహుల్, ఎక్కుపెట్టిన బాణంలా తిరిగి వస్తారన్నారు. కాగా, మే 8న రాహుల్ మహారాష్ట్రలో ఓ కోర్టులో హాజరుకావాల్సిన ఉన్న సంగతి తెలిసిందే. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments