25 నిమిషాలపాటు ములాఖత్.. రాహుల్ గాంధీకి పర్మిషన్

Webdunia
శనివారం, 7 మే 2022 (13:11 IST)
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీకి చంచల్‌గూడ జైలులో ములాఖత్‌కు అనుమతి లభించింది. చంచల్‌గూడ జైల్‌లో ఉన్న ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బలమూరి వెంకట్ సహా 17మంది నేతలను రాహుల్‌ పరామర్శించనున్నారు. 25 నిమిషాలపాటు ఎన్ఎస్‌యూఐ విద్యార్థులతో ములాఖాత్ కానున్నారు.
 
ఉస్మానియా యూనివర్సిటీకి రాహుల్ వచ్చేందుకు అనుమతి కోరుతూ జరిగిన వివాదంలో ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులపై కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. 
 
వీసీ చాంబర్ ముట్టడి నేపథ్యంలో జరిగిన వివాదంపై 8 సెక్షన్‌ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు అయ్యాయి. గత వారం రోజులుగా విద్యార్థులు జైల్లోనే ఉన్నారు. 
 
ఈ క్రమంలో జరిగిన పరిణామాలపై విద్యార్థులను రాహుల్ అడిగి తెలుసుకోనున్నారు. రాహుల్ గాంధీ చంచల్ గూడ జైల్‌కు రానున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments