Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశాన్ని ఐక్యంగా ఉంచి ముందుకు నడిపించేది చేతిగుర్తే : రాహుల్

యావత్ భారతదేశాన్ని ఐక్యంగా ఉంచి ముందుకు నడిపించేది చేతిగుర్తే అని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలో ఏఐసీసీ 84వ ప్లీనరీ సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి.

Webdunia
శనివారం, 17 మార్చి 2018 (13:09 IST)
యావత్ భారతదేశాన్ని ఐక్యంగా ఉంచి ముందుకు నడిపించేది చేతిగుర్తే అని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలో ఏఐసీసీ 84వ ప్లీనరీ సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల ప్రారంభోత్సవంలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ, దేశాన్ని ఐక్యంగా ఉంచి ముందుకు నడిపించేది చేతిగుర్తే అని అన్నారు. దేశంలో అనేక సమస్యలున్నాయని చెప్పుకొచ్చారు. యువతను నిరుద్యోగం వెంటాడుతోందని, రైతులకు గిట్టుబాటు ధరలు లభించట్లేదన్నారు.
 
'ప్రస్తుతం దేశమంతా అసంతృప్తి, ఆగ్రహంతో ఉంది. ఈ పరిస్థితుల్లో దేశం మొత్తాన్ని ఏకం చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ఈ ప్లీనరీ దేశానికి, కాంగ్రెస్‌ పార్టీకి మార్గదర్శకంగా ఉండాలి. కాంగ్రెస్‌ను ముందుకు నడిపించడంలో యువతకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. పార్టీలోని అనుభవజ్ఞులు యువతకు మార్గనిర్దేశం చేయాలి. ఈ దేశం ప్రజలందరిది. అన్ని మతాలు, వర్గాల వారిది. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, ప్రయోజనాల కోసమే కాంగ్రెస్‌ పనిచేస్తోంది. వారు(భాజపా) కోపాన్ని ఉపయోగిస్తున్నారు. మేం ప్రేమతో పనిచేస్తున్నాం' అని రాహుల్ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments