Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొంగు చికెన్‌ను వండిన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్

Webdunia
శనివారం, 12 నవంబరు 2022 (20:24 IST)
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇటీవలే తెలంగాణను దాటుకుని మహారాష్ట్రలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ బొంగు చికెన్‌ని వండారు. 
 
తెలంగాణ ప్రజలతో కలిసి బొంగు చికెన్ వండిన ఆయన బొంగు చికెన్‌ను తానే అందరికీ వడ్డించి తాను టేస్ట్ చేశారు. ఈ అరుదైన ఘటనకు చెందిన వీడియోను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ (టీపీసీసీ) శనివారం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. 
 
తెలంగాణ యాత్ర ముగిస్తున్న సందర్భంగా టీపీసీసీ నేతలతో పాటు గిరిజనులతోనూ రాహుల్ గాంధీ పొలాల మధ్యన భేటీ అయ్యారు. ఆపై బొంగు చికెన్ టేస్ట్ చేశారు. 
 
మసాలా దట్టించిన చికెన్‌ను తన చేతిలోకి తీసుకున్న రాహుల్ గాంధీ… దానిని అప్పటికే సిద్ధం చేసిన బొంగుల్లో కూర్చారు.. బొంగు కూర చేశారు. నేతలతో కలిసి బొంగుల్లో నుంచి చికెన్‌ను బయటకు తీసిన రాహుల్, గిరిజనుల్లో స్వయంగా వడ్డించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments