Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొంగు చికెన్‌ను వండిన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్

Webdunia
శనివారం, 12 నవంబరు 2022 (20:24 IST)
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇటీవలే తెలంగాణను దాటుకుని మహారాష్ట్రలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ బొంగు చికెన్‌ని వండారు. 
 
తెలంగాణ ప్రజలతో కలిసి బొంగు చికెన్ వండిన ఆయన బొంగు చికెన్‌ను తానే అందరికీ వడ్డించి తాను టేస్ట్ చేశారు. ఈ అరుదైన ఘటనకు చెందిన వీడియోను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ (టీపీసీసీ) శనివారం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. 
 
తెలంగాణ యాత్ర ముగిస్తున్న సందర్భంగా టీపీసీసీ నేతలతో పాటు గిరిజనులతోనూ రాహుల్ గాంధీ పొలాల మధ్యన భేటీ అయ్యారు. ఆపై బొంగు చికెన్ టేస్ట్ చేశారు. 
 
మసాలా దట్టించిన చికెన్‌ను తన చేతిలోకి తీసుకున్న రాహుల్ గాంధీ… దానిని అప్పటికే సిద్ధం చేసిన బొంగుల్లో కూర్చారు.. బొంగు కూర చేశారు. నేతలతో కలిసి బొంగుల్లో నుంచి చికెన్‌ను బయటకు తీసిన రాహుల్, గిరిజనుల్లో స్వయంగా వడ్డించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments