Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ సర్కారుకు ముందు చూపు లేదు.. రాజన్ పరోక్ష విమర్శలు

Webdunia
మంగళవారం, 4 మే 2021 (21:46 IST)
భారత్‌లో తొలివిడత కన్నా మలివిడత కరోనా విస్తరణ తీవ్రస్థాయిలో ఉండడానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వమే కారణమని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ విమర్శించారు. మోదీ ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోకపోవడమే కరోనా విజృంభించేందుకు రఘురాం రాజన్ పరోక్ష విమర్శలు గుప్పించారు. 
 
ప్రస్తుత కరోనా కల్లోలానికి నాయకత్వ పటిమ, ముందుచూపు, సన్నద్ధత లోపించడమే కారణమని రఘురాం రాజన్ దుయ్యబట్టారు. కీలక వైద్య పరికరాలు, మెడికల్ ఆక్సిజన్ సరఫరా, హాస్పిటల్ బెడ్స్, మందులు అందుబాటులో లేకపోవడం వంటి విషయాలు సకాలంలో పట్టించుకుంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. 
 
భారతీయ అధికారుల్లో కరోనా విషయమై ఏర్పడిన అనవసరమైన ధీమా కూడా కల్లోలానికి తోడైందని అన్నారు. పూర్తిగా కరోనా ముప్పు తొలగిపోలేదన్న సంగతి దృష్టిలో ఉంచుకోకపోవడం వల్ల సమస్య జటిలమైందని రఘురాం రాజన్ అభిప్రాయ పడ్డారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments