Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనియాపై తెల్ల తోలు వ్యాఖ్యలు : క్లాస్ పీకిన మోడీ.. ఏడ్చేసిన గిరిరాజ్!

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (16:30 IST)
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై చేసిన తెల్ల తోలు (జాతి వివక్ష) వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌ను ప్రధాని నరేంద్ర మోడీ చీవాట్లు పెట్టినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. ఈ సమయంలో గిరిరాజ్ సింగ్ మోడీ వద్ద ఏడ్చేసినట్లు సమాచారం. ఇందులో నిజమేమిటో తెలియదు గానీ ఆ వార్తలను గిరిరాజ్ సింగ్ కొట్టిపారేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మంగళవారం స్పందిస్తూ.. తాను మోడీని కలవనే లేదని, తాను ఏడ్చినట్లు ఎవరు చెప్పారు, ఎవరు చూశారని ఈ మంత్రివర్యులు ప్రశ్నించారు. తెల్ల తోలు మహిళ కాకపోతే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీని కాంగ్రెసు నాయకులు అధ్యక్షురాలిగా అంగీకరించేవారా అని గిరిరాజ్ సింగ్ అప్పట్లో వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. దీంతో తీవ్ర వివాదం చెలరేగింది. గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలపై సోమవారం పార్లమెంటులో తీవ్ర దుమారం చెలరేగింది. కాంగ్రెసు సభ్యులు గిరిరాజ్ సింగ్‌పై మండిపడ్డారు. దీంతో ఆయన క్షమాపణ చెప్పక తప్పలేదు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments